టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావు నివాసానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం వెళ్లిన ఆమె.. �
ప్రజల ప్రశ్నలను ఇవిగో సవాళ్లు అని మీడియా చూపిస్తున్నది. దాన్ని ప్రభుత్వం స్వీకరించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాదు అట్లా చూపించినవారిని, రాసిన వారిని ఓ కంట షాడో రూపంలో కనిపెట్టి కక్ష సాధింప
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధితోపాటు కెమెరామన్, లైవ్ టెక్నీషియన్పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఇల్లెందు డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు.
రైతుల పక్షాన నిలిచి వార్తలు రాసిన టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడాన్ని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి నిజమైన ప్రజానాయకుడు.. పేదలు, కార్మికులు, రైతుల కోసం ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమై ఉంటుందని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నార�
గ్రీవెన్స్ దరఖాస్తులపై దృష్టి సారించి, అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో అదనపు కల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూ నంనేని సాంబశివరావు మండిపడ్డారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు
గుజరాత్ నమూనా విఫలం కావడం, మోదీ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబడుతుండటం, తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశంలోని మిగతా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయన్న అక్కసుతోనే కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపు చ�