Gutta Sukender reddy | రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Mede Rajeev sagar | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయంలో
Niranjan Reddy | భారతదేశ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేక విశిష్టత ఉన్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 74 ఏండ్ల క్రితం ఇదే రోజున భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిందని, రాజరిక పాలన నుంచి
Talasani Srinivas yadav | సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దళిత బంధు ద్వారా దళిత సమాజం అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం
Gongidi Sunitha | ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈ స్వేచ్ఛ, స్వతంత్రం మన సొంతం కావడానికి
Samaikyata Vajrotsavalu | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో
CM KCR | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Assembly | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలను అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. శాసన సభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి వద్ద చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కర
MLC Kavitha | తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనవైపు అడుగులేసిన తెలంగాణ నేడు సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్న�
Traffic restrictions | తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి