MLC Kavitha | రాష్ట్రవ్యాప్తంగా 19,600 సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కుటుంబాలతో సహా రోడ్లపై నిరసన తెలియజేస్తున�
సమగ్ర శిక్షా ఉద్యోగులందరికీ న్యాయం జరిగేవరకు సమ్మె కొనసాగుతుందని వికారాబాద్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేతావత్ గాంగ్యానాయక్ తెలిపారు.
Harish Rao | ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీస్ స్టేషన్ తరలించి, నిర్బంధించడా�
Harish Rao | విద్యాశాఖలో పని చేస్తున్నసమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని రోడ్లెక్కి నిరసన�
Telangana Assembly | రాష్ట్రంలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అసెంబ్లీని ముట
రాష్ట్రంలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపుని�
సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్ట్, కేజీబీవీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెం డు నెలల వేతనాలు పెండింగ్లోనే ఉన్నా యి.