తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం జాతరకు (Saleshwaram Jatara) జనం పోటెత్తారు. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ప్రధాని రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్పోస్ట్ నుంచి స�
ఎత్తయిన కొండలు.. దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజసిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ.. పున్నమి వెన్నెలలో చెంచుల కులదైవాన్ని దర్శించు కోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. రాళ్లు, రప్పలను సైతం లెక్క చేయకు�
సాహసోపేతమై దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతరకు వేళైంది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దట్టమైన నల్లమల అడవిలోని లింగమయ్య దర్శనానికి సర్వం సిద్ధమైంది.
చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం సోమవారం నుంచి ప్రారంభం కానున్నది.
సాహసయాత్ర సలేశ్వరం జాతర ముగిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకే భక్తులను లోపలికి అనుమతించారు. వీరంతా శనివారం తెల్లవారుజామున తిరిగి రానున్నారు. చివరి రోజు లక్ష వరకు భక్తులు తరలిరాగా..
నల్లమల భక్తుల శివనామస్మరణతో పులకించింది. సాహసయాత్ర, తెలంగాణ అమరనాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకే భక్తులను లోపలికి అనుమతించారు.
Saleshwaram | నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరం.. ఎత్తైన కొండలు.. లోయలు.. పక్షుల కిలకిలరావాలు.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. నల్లమలలో చెంచులే పూజారులుగ�