కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానాకు కష్టకాలం మొదలైంది. అన్ని రంగాల్లో స్తబ్ధత నెలకొనడంతో అభివృద్ధికి బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగ వృద్ధి ‘కరోనా’ కాలాన్ని తలపిస్తున్నది.
కర్ణాటకలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలపై పన్నుల వాతను కొనసాగిస్తున్నది. ఐదు హామీల అమలుకు అవసరమైన నిధుల కోసం సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నది. పెట్రోల్, డీజిల్పై సేల్
Petrol price | వాహనదారులకు కాంగ్రెస్ సర్కారు షాకిచ్చింది. లోక్సభ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఈ మేరకు పెట్రోల్, డీజిల్పై సేల్స్ ట్యాక్స్ పెంచినట్టు కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు శ
తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.73,767 కోట్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.53,109 కోట్లు రాగా ఈసారి మరో రూ.20వేల కోట్లు పెరిగింది.
కొలంబో: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ సాబ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో సేల్స్ ట్యాక్స్ను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆర్థిక
టోక్యో: కరోనా మహమ్మారి వల్ల జపాన్ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే దాదాపు పదేళ్ల వరకు సేల్స్ ట్యాక్స్ను పెంచబోమని ఆ దేశ నేత ఫూమియో ఖిషిడా తెలిపారు. రాబోయే ఆ దేశ ఎన్నికల్లో ఫ�