BRS MLAs | మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించిన పోలీస్ యంత్రాంగం సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా నలుపు రంగు చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న సున
Patlolla Karthik Reddy | రేవంత్ రెడ్డి నువ్వు మా చరిత్ర మర్చిపోయినట్లు ఉన్నావు. నక్సలైట్ల ఉద్యమం నుండి మా నాన్న రాజకీయాల్లోకి వచ్చాడు.. పోలీసులు ఎన్కౌంటర్కు తీసుకెళ్తేనే భయపడలేదు, దీనికి భయపడతామా అంటూ బీఆర్ఎస్ నే�
KTR | మా సునీతా లక్ష్మారెడ్డి అక్కడ ఇనుప కంచె గ్రిల్స్ మీద పడే పరిస్థితి. ఇవాళ ఆమెకేమన్నా అయి ఉంటే ఏం జరిగి ఉండేదో నాకు తెలియదు కానీ.. ఇది శాసన సభ కాదు దుశ్శాన సభ అన్నట్టుగా ఇవాళ వ్యవహరించి చివరకు మా సునీతా లక�
KTR | మహేశ్వరంలో బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిపోయిన భావన కలుగుతోందని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిపోయారని అనిపిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె�
Sabitha IndraReddy | బీఆర్ఎస్ వేసిన బలమైన పునాదులపై, మేము కేటాయించిన భూముల్లో నిలబడి ఈ రోజు రేవంత్ రెడ్డి కేవలం కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్లు కట్ చేస్తూ క్రెడిట్ అంతా తమదే అన్నట్లు మాట్లాడుకోవడం హాస్యాస్పదమని అన్నా�
Sabitha IndraReddy,| గురుకులాల పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నరు. బీదవాళ్లే కదా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన పిల్లలే కదా.. విషాహారం తిని చనిపోతుంటే కనీసం స్పందన కూడా లేదు ఈ ప్రభుత్వానికి అని మాజీ మంత్రి, ఎమ
Sabitha Indrareddy | తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్కు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితారెడ్డి (Sabitha Indrareddy), సత్యవతి రాథోడ్ (Satyavathi Rathore)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ
ప్రముఖ గాయకుడు సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటి
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పీడిత ప్రజల పక్షపాతి, శాసనసభ్యురాలిగా సేవలందించిన మల్లు స్వరాజ్యం మృతి బాధాకరమని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆమె జీవితం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని, మల్లు స్వరా�
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు ఓర్వలేకనే ప్రతిపక్షాల లేనిపోని ఆరోపణలు టీఆర్ఎస్ను ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు విమర్శించడం సిగ్గుచేటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి �
పహాడీషరీఫ్, జనవరి 3 : ఉస్మాన్నగర్లో ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్ చ
తెలంగాణలో ఇప్పటివరకు లక్షా 32వేల ఉద్యోగాలు భర్తీ చేశాం బీజేపీ, కాంగ్రెస్లవి చిల్లర రాజకీయాలు అనవసరమైన మాటలతో ప్రజలను మోసం చేయవొద్దు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డ
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | సీఎం కేసీఆర్ కొవిడ్ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.