శబరిమల అయ్యప్ప స్వామి వార్షిక యాత్ర సీజన్ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. లక్షలాది మంది మండల దీక్షాపరులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం దేవాలయం తలుపులను తెరిచారు.
కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయానికి సంబంధించిన సమగ్ర సమాచారంతో మైక్రోసైట్, ఈ-బ్రోచర్లను రాష్ట్ర పర్యాటక శాఖ బుధవారం ప్రారంభించింది. వీటిని రాష్ట్ర పర్యాటక, ప్రజా పనుల శాఖ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ ప్
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఉచిత బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ శనివారం చెప్పారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే మండలం-మకరవిళక్కు సీజన్లో శబరిమలను సందర్శించే భక�