KTR | రేపటి కేటీఆర్ నల్లగొండ పర్యటన రద్దు అయింది. కాగా, కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలో బీఆర్ఎస్ (BRS) పార్టీ తలపెట్టిన రైతు మహాధర్నాకు (Rythu Mahadharna) పోలీ�
Jagadish Reddy | ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతు మహాధర్నా చేపట్టి తీరుతామని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
ఇతర రాష్ర్టాలకు ఒక రీతి.. తెలంగాణకు మరొకలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు జీవీ రామాకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సైదాపూర్ మండల నాయ�
తు వ్యతిరేక ప్రభుత్వంగా బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా కోటిన్నర ఎకరాల తెలంగాణగా రాష్ట్రం మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం సీఎం కేసీఆర్కు భిన్నంగా రై�