దులీప్ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లలో భాగంగా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా ‘సీ’ భారీ స్కోరు సాధించింది. అనంతపూర్ వేదికగా ఇండియా ‘బీ’తో జరుగుతున్న మ్యాచ్లో గైక్వాడ్ సేన.. తొలి ఇన్నింగ్స్లో 525 పర
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ దేశవాళీ సీజన్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్) వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లో భాగంగా అతడు సెంచరీతో కదం తొక్క
ఇటీవలే కోల్కతా వేదికగా టీ20 క్రికెట్లో అత్యధిక ఛేదన (262)ను మరో 8 బంతులు మిగిలుండగానే పూర్తిచేసి రికార్డులు సృష్టించిన పంజాబ్ కింగ్స్ చెన్నైలో బంతితో మెరిసింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సొంతగ్ర�
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (49 బంతుల్లో 100; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ఆసియా క్రీడల్లో భారత జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో యువ భారత్ 23 పరుగుల తేడాతో నేపా�
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. స్టాండ్బై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యశస్విని ఎంపిక చేశారు.
పరుగుల వరద పారిన పోరులో చెన్నైపై పంజాబ్ ఆధిక్యం సాధించింది. ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్
యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (159 బంతుల్లో 220 నాటౌట్; 10 ఫోర్లు, 16 సిక్సర్లు) విశ్వరూపం కనబర్చడంతో ఉత్తరప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర ఘనవిజయం సాధించింది. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ �