అక్కినేని కోడలు సమంత కొద్ది రోజులుగా వార్తలలో హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడైతే తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అక్కినేని పేరు తొలగించిందో అప్పటి నుండి అభిమానులలో అనేక అనుమానాలు తలెత్తుతున్నా�
తెలుగు బుల్లితెరపై మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్.. అనుకోకుండా అప్పుడప్పుడు వివాదాల బారిన కూడా పడుతుంటాడు. ఇక తాజాగా మరో కాంట్రవర్సి ఆయన మెడకు చుట్టుకుంది. ఈ మధ్య జరిగిన ఒక షో లో ఆం
అసలే కరోనా మహమ్మారి ఇప్పుడు ఉధృతంగా ఉంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అంతా భయపడుతున్నారు. పైగా చాలా మంది ప్రముఖులు కూడా కరోనా బారిన పడి మరణించారు. ఇలాంటి సమయంలో మరో చేదు వార్తను కావాలనే సోష�
అందాల అనసూయ యాంకర్గానే కాదు నటిగాను అలరిస్తుంది. కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్యాంక్ యూ బ్రదర్ అనే చిత్రాన్ని చేయగా, ఇందులో అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఏప్రిల్ 30న థియ�
ఆరెంజ్ సినిమా ఓ రేంజ్ లో ఫ్లాప్ అయిన తర్వాత నిర్మాతగా, నటుడిగా చాలా డౌన్ లోకి వెళ్లిపోయాడు నాగబాబు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కూడా. అయితే పిల్లలు గుర్తుకొచ్చి ఆగిపోయానని చెప్ప