సంక్రాంతి పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్లో ట్రాఫిక్కు అనుగుణంగా ఈ నెల 13 వరకు 660 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ డీ విజయభాను తెలిపారు. ఈ ఏడాది మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అం
వరంగల్ రీజియన్కు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయి.. తొలిసారి కాలుష్య రహిత సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే వీటిని రోడ్లపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్ల�
బతుకమ్మ, దసరా పండుగకు సొంతూళ్లకు వచ్చిన ప్రజలకు తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పలేదు. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని బస్టాండ్లకు ఆదివారం తరలిరావడంతో అవి ప్రయాణికులతో నిం�
భారీ వర్షాలతో వరంగల్ రీజియన్ పరిధిలో 208 బస్సులను రద్దు చేసినట్లు ఆర్ఎం విజయభాను తెలిపారు. కటాక్షపూర్ చెరువు మత్తడి పోస్తుండడంతో ఏటూరునాగారం, మంగపేట వైపు బస్సులను నిలిపివేసినట్లు, అలాగే నర్సంపేట-వరం�
TSRTC | వరంగల్ : ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో వరంగల్ రోడ్లపై త్వరలోనే పరుగులు తీయనున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్