సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు కదం తొక్కారు. ఈ మేరకు శుక్రవారం మూడో రోజూ మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట మూతికి నల్ల గుడ్డలు కట్టుకుని, మౌనదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. అనంతరం నర�
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమైంది. నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యతో ఆగ్రహ జ్వాల వ్యక్తమైంది. మరి కొందరు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలు తీవ్ర కలకలం రేపగా, కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఆ సంస్థ ఉద్య�
ఆర్టీసీ అధికారుల అత్యుత్సాహం, ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఓవైపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో ఉండగా.. మరోవైపు అధికారులు అద్దెబస్సులు నడిపేందుకు ఆపసోపాలుపడుతున్నరు. కండక్టర్ లేకు
పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు బుధవ�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ, పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విధులు బహిష్కరించి స
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిపి వేసిన ఉద్యోగులు, బుధవారం ఉదయం నుంచి సమ్మెకు దిగారు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని డిపోల ఎదుట నిరసనలు తెలిపారు. అక్కడే బైఠాయించి బస�