గ్రేటర్లో బస్సుల సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రజా సంఘాలు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు విజప్తి చేసినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. విద్యాసంస్థల ప్రారంభానికి ముందర ఏప్రిల్, మే న
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నది. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ మరో పక్క విపరీతమైన చార�
నగర ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించడంలో ఆర్టీసీ విఫలమవుతున్నది. బస్సు పాసుల ధరలు పెంచి భారం మోపిన ఆర్టీసీ ఇప్పటికీ ప్రయాణికుల డిమాండ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా
ఒక ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో బస్సుల కొరతతో గ్రేటర్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా బస్సులు లేకపోవడం, సమయానికి బస్సులు రాకపోవడంత