ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఆర్టీసీ బస్సులన్నీ శనివారం మహబూబ్నగర్ సమీపంలోని అమిస్తాపూర్లో జరిగిన సీఎం రేవంత్రెడ్డి రైతు పండుగకు వివిధ గ్రామాలనుంచి జనాన్ని తర�
బతుకమ్మ, దసరా పండుగకు సొంతూళ్లకు వచ్చిన ప్రజలకు తిరుగు ప్రయాణంలోనూ తిప్పలు తప్పలేదు. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని బస్టాండ్లకు ఆదివారం తరలిరావడంతో అవి ప్రయాణికులతో నిం�
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాల్సిన ఆర్టీసీ పండుగ వేళల్లో వారికి చుక్కలు చూపిస్తున్నది. సాధారణంగా పండుగ వేళల్లో బస్సుల్లో రద్దీ సర్వసాధారణం. ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగులు, విద్యార్థులు తమ సొంతూళ్లక�
నగరంలో వాయు కాలుష్యం తీవ్రత తగ్గాలన్నా..? వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలన్నా..? రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండాలన్నా..? ప్రజా రవాణా వ్యవస్థలే అంతిమ పరిష్కారం.
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దాంతో పట్టణ కేంద్రంలో రెండో రోజూ రద్దీ నెలకొంది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయ
నగరంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి మెరుగైన సేవలు ప్రజల అందుబాటులోకి తీసుకువెళ్లడం కోసం ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం కృషి చేస్తున్నది. ఆర్టీసీ అభివృద్ధి కోసం కొత్త పథకాలు, విధానాలను ప్రవేశ పెడుతుంది.