ఐదుగురు యువకులు మద్యం తాగి, ఇద్దరు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు, క్లీనర్ను కొట్టిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బాధితుడు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ బుర్ర హరి కథనం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు ఆటో,రెండు �
ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు కన్నెర్రజేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని, డ్యూటీ ఇవ్వడం లేదని మనస్తాపంతో రెండ్రోజుల కింద ఆత్మహత్యాయత్నం చేసుకున్న తోటి డ్రైవర్ సురేశ్కు విధులు అప్పగించాలని శనివారం ఉ�
మధిర ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దీంతో మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పి�
బస్సులు ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మండలంలోని పిన్నెంచర్ల గేటు వద్ద బుధవారం విద్యార్థు లు, మహిళలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోక�