ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ కొనసాగుతున్నది. ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండా మోస్తూ టికెట్లు దక్కని నాయకులు తమ నిరసన గళం వినిపిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంచాయితీ ముదురుతోంది. హస్తం పార్టీ అధిష్టానం ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కంది శ్రీనివాస్రెడ్డి, బోథ్ నుంచి వన్నెల అశోక్లను అభ్యర్థులుగా ప్రకటించగా.. వ
ఆరెస్సెస్లో ఉన్న వాళ్లంతా చెడ్డ వారు కాదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతు ఇవ్వని చాలామంది ఆరెస్సెస్లో ఉన్నారని పేర్కొన్నారు
చెన్నై: పోలీసులపై చేయిచేసుకున్న ఐదుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదైంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. విలంకురిచ్చిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరా�