బీర్ పూర్ మండల కేంద్రం శివారులోని రోళ్లవాగు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు దాదాపు 90శాతం పనులు పూర్తికాగా అటవి అనుమతులు ఆలస్యం అవుతుండడంతో షటర్లు బిగించక పోవడంతో భారీగా కురుస్తున్న వర్షాలతో పాటు శ్రీరాంసాగర�
రోల్లవాగు ప్రాజెక్ట్ పూర్తికి నిరంతరం కృషి చేస్తానని, అటవీ పర్యావరణ అనుమతుల రావడంలో ఆలస్యం జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
Rollavagu project | బీర్ పూర్ : మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు గత ప్రభుత్వంలో 90శాతం పనులు పూర్తి కావడంతో గేట్లు బిగించడానికి అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో పనులు ఆగిపోయాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన రోళ్లవాగు ప్రాజెక్టుపై నేటి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో 95 శాతం మేర ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తవగా, కేవలం షెట్�
‘ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండగా రోళ్లవాగును పట్టించుకున్నారా?.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఈ ప్రాజెక్టు గుర్తొచ్చిందా?’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో విద్యుత్ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశంసించారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్ట్పై కాం
బీర్పూర్, ధర్మపురి మండలాల రైతుల కల నెరవేరింది. నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బీర్పూర్లోని రోళ్లవాగు ఆధునీకరణ పూర్తయింది. 0.25 టీఎంసీ సామర్థ్యం నుంచి టీఎంసీ సామర్థ్యానికి చేరుకున్న ఈ ప్రాజెక్టు,