International Court of Justice: మయన్మార్లో రోహింగ్యా మైనార్టీలపై ఊచకోత జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుపై ఇవాళ అంతర్జాతీయ కోర్టులో విచారణ ప్రారంభమైంది. మయన్మార్పై తొలుత కేసు దాఖలు చేసిన గాంబియా తన వాదనలు వ�
మయన్మార్ నుంచి దాదాపు 300 మంది రోహింగ్యాలతో బయల్దేరిన ఓ పడవ సముద్రంలో మునిగిపోయింది. ఆదివారం థాయిలాండ్-మలేసియా సరిహద్దుకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని, కేవలం 10 మంది ప్రాణాలతో బయటపడ్డారని, ఒకరి మృతదేహం లభ
రోహింగ్యాలకు సంబంధించి విచారణలో సుప్రీం కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లో రోహింగ్యాలు శరణార్థులా? అక్రమ చొరబాటుదారులా? అన్నది ముందు తేలాల్సి ఉందని అభిప్రాయపడింది.
Myanmar | మయన్మార్ (Myanmar) తూర్పు సముద్ర తీరంలో ఇటీవల చోటు చేసుకున్న రెండు పడవ ప్రమాదాలు తీవ్ర విషాదానికి (two shipwrecks off Myanmar coast) దారితీశాయి.
బర్మా దేశస్థుడి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోహింగ్యాలు సోమవారం మృతదేహంతో యూఎన్హెచ్ఆర్సీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేద�