ఇటీవల కురిసిన మోస్తరు వర్షాలకు గ్రామీణ రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేయకపోవడంతో పాటు ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో పాడైన రోడ్లపై ప్రజలు అవస్తలు పడుతున్నారు. దాంతో స్థా�
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి నుంచి తాండూర్ మండలం అచ్చలాపూర్ వరకు మూడేళ్ల క్రితం మంజూరైన రోడ్డును (Road) గత సంవత్సరం ప్రారంభించారు.
ఇందులో భాగంగా రోడ్డు పనులు చేపట్టకుండా కేవలం అచ్చలాపూర్ వద్ద ఒక కల్వర్టు
Tribals protest | కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిర్వాకం వల్ల నిర్మాణంలో ఉన్న రోడ్డును అర్ధాంతరంగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ గిరిజనులు రాస్తారోకో నిర్వహించారు.
మండలంలోని రేచపల్లి నుండి బట్టపల్లి క్రాసరోడ్డు వరకు, రేచపల్లి నుండి మ్యాడరం తండా వరకు ఉన్న తారు రోడ్డు నిర్మాణం పూర్తిగా గుంతలా మాయంగా మరడంతో గత ప్రభుత్వంలో రినివల్ బిటి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూ�