Archery World Cup Stage 4 : స్పెయిన్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4(Archery World Cup Stage 4)లో భారత మహిళా బృందం పతకాల వేట కొనసాగిస్తోంది. జ్యోతి సురేఖ (Jyothi Surekha), పర్నీత్ కౌర్(Parneet Kaur), ప్రీతికా ప్రదీప్ (Prithika Pradeep)లతో కూడిన త్రయం రజతం
చైనాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2 పోటీలలో ఇద్దరు భారత కాంపౌండ్ ఆర్చర్లు సెమీస్కు అర్హత సాధించారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో రిషభ్ యాదవ్, మహిళల కేటగిరీలో మధుర సెమీస్ చేరారు.
చైనా వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 టోర్నీలో భారత మహిళల, పురుషుల కాంపౌండ్ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఒజాస్ దియోతలె, అభిషేక్ వర్మ, రిషబ్ యాదవ్తో కూడిన భారత ఆర్చరీ త్ర�