ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామం నుంచి పోలిశెట్టి గూడెం మద్దివారిగూడెంకు వెళ్లే ప్రధాన రహదారి డాక్యా తండా వద్ద పూర్తిగా దెబ్బతింది. గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గుంటలుగా మారి వ�
పస్పుల ప్రాథమిక పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచి చదువులకు ఇబ్బంది ఏర్పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ నాయకులు స్కూల్లో నాటువేసి నిరసన తెలిపారు.
ఖమ్మం జిల్లాలో వానకాలం వరినాట్లు జోరందుకున్నాయి. గత వారంరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లలో పుష్కలంగా నీరు ఉండడంతో సాగు సంబురంగా సాగుత
సాధారణంగా వరి నాటు వేసిన తర్వాత మూడు నెలలకు పొట్ట దశకు వస్తుంది. కానీ.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడకు చెందిన రైతు కిరణ్ వేసిన పొలం 45 రోజులకే పొట్టకు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది
మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వరిసాగులో నీటి సామర్థ్య యాజమాన్య పద్ధతులు పాటించడం ఎంతో అవసరమని, మిథేన్ కాలుష్య నివారణకు తడి- పొడి సాగు విధానం అవసరమని కేవీకే కంపసాగర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్న