వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు కాలిబాట సరిగ్గా లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అండగా నిలుస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు మట్టిరోడ్లు వేసి ఏండ్ల సమస్యకు పరిష్కారం చ
“చుక్క నీటి కోసం నోళ్లు తెరిచిన బీళ్లు.. నేల తల్లిని క్షోభపెట్టేలా పాతాళానికి తవ్విన బోర్లు.. వానలు లేక బావులు ఎండి బావురుమన్న రైతులు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థి
నీటి వసతులు అరకొరగా ఉన్న రైతులకు బిందు సేద్యం (డ్రిప్) ఓ వరమే. వేసవిలో నీటి కొరతను అధిగమిండానికి డ్రిప్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ నేపథ్యంలో డ్రిప్ను జాగ్రత్తగా వినియోగించుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల శ్రేయస్సు కోసం నిరంతరం కృషిచేస్తున్నది. పంట పెట్టుబడి సహాయం మొదలు.. సాగునీరు, కరెంటుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పంట చేతికొచ్చిన వెంటనే గ్రామాల్లోనే కొనుగోలు క�
బట్టకాల్చి మీదేసి, అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై జనం తిరుగబడుతున్నారు. తరిమితరిమి కొడుతున్నరు. ఇందుకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలా