కొనుగోలు కేంద్రాల్లో రైతు లు ధాన్యం విక్రయించి దళారులను నమ్మొద్దని ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్నా.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా రైతులు అనేక అవస్థలు పడుతున్నారు.
యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, మోస్రా తదితర ప్రాంతాలకు రాష్ట్రంలోనే వరిసాగులో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడి రైతులు ప్రతి ఏడాది ప్రణాళికాబద్ధంగా వరి సాగుచేస�
ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతన్నలకు పశుగ్రాసం కష్టాలు తప్పడంలేదు. యంత్రాలతో వరికోతలు కోయించడంతో పంట మాత్రమే చేతికి వస్తున్నది.. వరిగడ్డికి మాత్రం నానాతంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధునిక ప�
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రైతులు, కూలీలు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. వానకాలం ముగిసి యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులు ఓ వైపు వరి కోతలు కోస్తుండగా.. మరోవైపు నాట్లు వేస్తున్న పరిస�
ఉత్తర, దక్షిణ తెలంగాణలోని రైతులు వానాకాలం, ఎండకాలం వరి కోతలు పూర్తయిన వెంటనే తమ పొలంలోని వ్యర్థాలను (కొయ్యకాలును) కొన్నేండ్లుగా తగులబెడుతూ వస్తున్నారు. వాస్తవానికి గతంలో వరిపొలం కోతల తదుపరి గడ్డిని పాడి