Rhino | అస్సాంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మోరిగావ్ జిల్లాలోని పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఓ బైకర్పై ఖడ్గమృగం (Rhino) దాడి చేసింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
అస్సాంలోని మనాస్ నేషనల్ పార్క్లో (Manas National Park) సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్టులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాన్ని ఓ ఖడ్గమృగం (Rhinoceros) వెంబడించింది.
అటవీ శాఖ అధికారులు ఆ గ్రామానికి వెళ్లారు. ఖడ్గమృగాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అది వారిపై దాడి చేసింది. ఈ సంఘటనలో డివిజనల్ అటవీ అధికారి సుశీల్ కుమార్ ఠాకూరియా, మరో అధికారి గాయపడ్డారు.
పార్క్లో సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్ట్లకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాలను ఓ ఖడ్గమృగం (Rhino ) వెంబడించింది. అస్సాం రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్లో ఎన్నో అడవి జంతువులుంటాయి. అందులో ముఖ్య
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఖడ్గమృగాన్ని గుర్తించిన డ్రైవర్ ఆ లారీని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించాడని, అంత తక్కువ సమయంలో అంతకంటే అతడు ఇంకేం చేయగల�
చెక్రిపబ్లిక్లోని ఓ జంతుప్రదర్శనశాలలో అత్యంత అంతరించిపోయే దశలోఉన్న ఈస్ట్రన్ బ్లాక్ ఖడ్గమృగం జన్మించింది. దానికి జూ అధికారులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పేరు పెట్టారు. రష్యాపై వీరోచితంగ�