బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లో బాలికల ప్రవేశాలు పెరుగుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం 73 శాతం సీట్లు బాలికలే సొంతం చేసుకొన్నారు.
Governor Tamilisai | చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం 4 గంటలకు బాసరకు చేరుకున్న గవర్నర్..
ఇంచార్జి వీసీకి విద్యామంత్రి సబిత ఆదేశం విద్యార్థుల ఆకాంక్షలు పూర్తి చేయాలని సూచన ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): బాసర ఆర్జీయూకేటీలో సమస్యలు ఉత్పన్నం కాకుం�
హైదరాబాద్ : బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప�
Minister KTR | బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
POLYCET | డిప్లొమా, అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ (POLYCET) దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 4 వరకు అందుబాటులో
ఐటీ విద్యా సంస్థ | జోగులాంబ గద్వాల జిల్లాలో ఐటీ విద్యాసంస్థను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బాసరలో ఏర్పాటైన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్