One Nation, One Election | దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రణాళికను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ కోరింది. ఈ ప్రతిపాదన అప్రజాస్వామ్యమని ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి
Adhir Ranjan Chowdhury | కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) సస్పెన్షన్ను రద్దు చేయాలని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ లోక్సభ స్పీకర్ను కోరింది. బీజేపీ ఎంపీ సునీల్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఈ కమిటీ ముందు ఆ�
కేంద్ర ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై పెంచిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తేయాల్సిందేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ వర్కిం
హైదరాబాద్కు ఆనుకొని ఉంటూ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన జీవో 111 పరిధిలోని గ్రామాల్లో వెలుగు నిండనున్నది. రెండున్నర దశాబ్దాలకు పైగా ఆంక్షల కత్తి వేలాడుతున్న 84 గ్రామాలకు విముక్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభు�
ముచ్చటైన మూడు నగరాలతో కళకళలాడుతున్న హైదరాబాద్ ఇప్పుడు నాలుగో సిటీతో కొత్త అందాలను సంతరించుకోనున్నది. 111 జీవో ఎత్తివేతతో ఆ ప్రాంతమంతా గ్రీన్ సిటీగా రూపాంతరం చెందనున్నది. ఏకంగా 1.32 లక్షల ఎకరాల ల్యాండ్ బ్
దేశంలో దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆరేనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. బుధవారం శంషాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దూడల వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో 111జీవో ఎత్తివేతపై సంబురా�
చాలాకాలంగా ఎదురుచూస్తున్న 111 జీవో రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొన్నది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 111 జీవోను ఎత్తివేయాలని తీర్మానించినట్టు ముఖ్యమంత్రి �
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు’ ఇది చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పే మాట. అన్నట్లుగానే ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు 111 �