సల్వాజడుం రద్దు కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పును వక్రీకరించి మాట్లాడటం సరికాదని, కేంద్ర హోంమంత్రి (Union Home minister) అమిత్ షా (Amit Shah) సుప్రీం తీర్పును తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సుప్రీంకోర్టు, హైకోర్టులకు చ�
న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తనకు సంబంధించిన ఉదంతాలు ప్రజా విశ్వాసంపై ప్రతికూల ప్రభావాన్ని కల్పించి మొత్తంగా న్యాయ వ్యవస్థ నిజాయితీపైన నమ్మకాన్ని దిగజారుస్తాయని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) �
దేశంలో న్యాయవ్యవస్థకు గడ్డు కాలం దాపురించిందని సుప్రీంకోర్టుతోపాటు వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తప్పుడు సమాచారం, ప్రణాళికాబద్ధమైన ఒత్తిడులు, బహిరంగంగా అవమ�
రిటైర్డ్ జిల్లా జడ్జీలకు నెలకు రూ.19,000 నుంచి రూ.20,000 మాత్రమే పింఛను లభిస్తున్నదని, ఇంత తక్కువ సొమ్ముతో వారు గౌరవప్రదంగా ఎలా జీవించగలుగుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
విశ్రాంత న్యాయమూర్తులపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ మధ్యవర్తిత్వ వ్యవస్థను రిటైర్డ్ జడ్జీలు బిగించిన పిడికిల మధ్య ఉంచారని విచారం వ్యక్తం చేశారు.
Vice President | దేశ ఆర్బిట్రేషన్ వ్యవస్థ రిటైర్డ్ న్యాయమూర్తుల చేతుల్లో ఉందని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ అన్నారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఈ వ్�
రిటైర్డ్ జడ్జిలను ఉద్దేశించి కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ న్యాయమూర్తులను ‘భారత వ్యతిరేక ముఠా’గా పేర్కొనడాన్ని ఖండించారు.
సుప్రీంకోర్టు జడ్జీల పదవీ విరమణ అనంతర సౌకర్యాలపై కేంద్రం వారం రోజుల్లో రెండో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తి పదవులు నిర్వహించి రిటైర్మెంట్ తీసుకున్నవారికి మరిన్ని ప్రయోజన�
చెన్నై, ఏప్రిల్ 5: దేశంలో ఏర్పాటైన ట్రిబ్యునళ్లలో రిటైర్డ్ జడ్జీలు లేదా న్యాయవాదులను మాత్రమే జ్యుడీషియల్ సభ్యులుగా నియమించేందుకు అవకాశం ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ఓ వ్యక్తి దా�