అమరావతి : వైసీపీకి నెల్లూరు జిల్లాలో గట్టి పట్టు ఉన్నది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో15, 14,19,27,28,33, 36,44,41,46,35,29,53,4,34,26,9,18,23,39వ డివిజన్లలో వైఎస్సార్సీ�
NEET UG | నీట్ యూజీ ఫలితాల విడుదలకు మార్గం సుగమమయింది. పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్టీఏ) సుప్రీంకోర్టు అనుమతిచ్చింది
ఐసెట్ | ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి తరఫున ఐసెట్ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ
లాసెట్ | మూడు, ఐదేండ్ల న్యాయ కోర్సులతో పాటు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు
జేఈఈ అడ్వాన్స్డ్ | దేశంలో అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. శనివారం నుంచి ప్రారంభంకావాల్సిన
కటాఫ్ 90 పర్సంటైల్ పైనే ఉండొచ్చు శనివారం నుంచి అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: జేఈఈ మెయిన్ నాలుగు సెషన్ల పరీక్షలు ముగిశాయి. చివరి సెషన్ ఆన్సర్ కీని ఎన్టీఏ ఇప్పటికే విడుదల చేస
ఎంసెట్| తెలంగాణ ఎంసెట్ ఫలితాలను (TS EAMCET RESULTS) మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్సైట్లో చూడవచ్చు.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎంసెట్ ఫలితాలను బుధవారం ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్తోపాటు అగ్ర
TS EAMCET - 2021 | రేపు టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.
పేపర్ కఠినంగా వచ్చిన వారికి ప్లస్ మార్కులు ఈజీగా వచ్చినవారికి మార్కుల్లో కోతలు 25వ తేదీన ప్రకటించే ర్యాంకులే ఫైనల్ వాటి ఆధారంగానే ఇంజినీరింగ్ ప్రవేశాలు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఈ నెల 25వ తే
టీఎస్ ఈసెట్| తెలంగాణ ఈసెట్-2021 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదలచేశారు. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు