ఎంసెట్| తెలంగాణ ఎంసెట్ ఫలితాలను (TS EAMCET RESULTS) మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్సైట్లో చూడవచ్చు.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎంసెట్ ఫలితాలను బుధవారం ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్తోపాటు అగ్ర
TS EAMCET - 2021 | రేపు టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు.
పేపర్ కఠినంగా వచ్చిన వారికి ప్లస్ మార్కులు ఈజీగా వచ్చినవారికి మార్కుల్లో కోతలు 25వ తేదీన ప్రకటించే ర్యాంకులే ఫైనల్ వాటి ఆధారంగానే ఇంజినీరింగ్ ప్రవేశాలు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఈ నెల 25వ తే
టీఎస్ ఈసెట్| తెలంగాణ ఈసెట్-2021 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదలచేశారు. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీ ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు
TS ECET - 2021 | తెలంగాణ ఈసెట్-2021 ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి రేపు ఉదయం 11 గంటలకు కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్లో విడుదల చేయనున్నారు.
తొలిసారిగా రికార్డుస్థాయిలో ఉత్తీర్ణత బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత అధికం ఈనెలలోనే కంపార్ట్మెంట్ పరీక్షలు? న్యూఢిల్లీ, ఆగస్టు 30: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్
బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత 0.54% ఎక్కువ పెండింగ్లో 65 వేల మంది విద్యార్థుల ఫలితాలు ఆగస్టు 5లోపు పెండింగ్ ఫలితాల విడుదల: బోర్డు న్యూఢిల్లీ, జూలై 30: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలు మెరిశారు. బాలురతో పోలిస�
అమరావతి ,జూలై: ఎంసెట్ ర్యాంక్స్ లో ఇంటర్మీడియట్ కు ఇచ్చే 25 శాతం వెయిటేజ్ ఈ ఏడాది ఇవ్వడం లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టంచేశారు. గత వారమే ఇంటర్ ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే
పాలిసెట్ ఫలితాలు విడుదల | తెలంగాణ పాలిసెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కన్వీనర్ బుధవారం శ్రీనాథ్ విడుదల చేశారు.
రికార్డుల జియో.. నికర లాభం ఎంతంటే?!|
రిలయన్స్ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.3,651 కోట్ల నికర లాభం....
అమరావతి, జూలై :ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ �
చాలా బడుల్లో పూర్తి కాని మార్కుల మదింపు మార్కులు పంపడానికి గడువు పొడిగించిన బోర్డు ఆదివారం దాకా పంపేందుకు బడులకు అవకాశం ఆగస్టు 16 నుంచి ప్రైవేటు విద్యార్థులకు పరీక్షలు న్యూఢిల్లీ, జూలై 21: 12వ తరగతి విద్యార�
-సాయంత్రంకల్లా వెలువడే అవకాశంన్యూఢిల్లీ, జూలై 19: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం(నేడు) వెలువడనున్నట్టు సమాచారం. సాయంత్రానికల్లా ఫలితాలను ప్రకటించ�