సమర్థ మానవ వనరుల నిర్మాణానికి విద్య అత్యంత కీలకమైనది. విద్యార్జనకు కేంద్ర బిందువు పాఠశాల. ఇక్కడ
అభ్యసించే పాఠ్య, సహ పాఠ్యాంశాలు విద్యార్థి మానసిక, శారీరక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి.
స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే కొంత మంది నాయకులకు కంటగింపుగా ఉందని, ఈ ఎనిమిదేళ్లలో సృష్టించిన సంపదను, కట్టిన ప్రాజెక్టులను, ఇతర వనరులను కొల్లగొట్టి.. ఆంధ్రాకు తరలించ�
మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పారిశ్రామిక విధానాలతో హైదరాబాద్కి అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయని ఉత్తరాఖండ్ సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునీత్ అన్నారు
వానకాలం ముగియడంతో అధికారులు వాటర్షెడ్-2.0 పథకం అమలుపై దృష్టి సారిస్తున్నారు. గత ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకంలో 20 జిల్లాల్లో 34 క్లస్టర్లలో 1.41 లక్షల హెక్లార్లను ఎంపిక చేశారు
యాసంగి పంటల సాగుకు నీటి ఢోకా లేదు. ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎంజీకేఎల్ఐతో పాటు జూరాల, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి నీటిని
భూమి పై భవిష్యత్తు తరాలు జీవించాలంటే వాతావరణంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయాల్సిన అవసరమున్నదని తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ అన్నారు. జేఎన్టీయూహెచ్ స్వర్ణోత్సవా�
రాష్ట్రంలో గత ఏడేండ్లలో భూగర్భ జలాలు 106 శాతం మేర పెరిగాయని తెలంగాణ స్టేట్ గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. భూగర్భ జలమట్టం 4.26 మీటర్ల మేర పెరిగినట్టు తెలిపింది. రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్�
ఏ దేశమైనా తన బడ్జెట్లో మూలధన వ్యయం, అభివృద్ధికి ఎంతటి విలువ ఇవ్వాలో చెప్పే వాక్యమిది. మూలధన వ్యయం ఆ దేశ అభివృద్ధికి కొలమానంగా నిలుస్తుంది. మౌలిక వసతుల కల్పన, సంపద సృష్టికి మూలకారణమవుతుంది. అందుకే చాలాదేశ