Vinesh Phogat: వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా.. రాజీనామాలను రైల్వేశాఖ ఆమోదించింది. ఆ ఇద్దరు తమ ఉద్యోగాలను వదిలేసి.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్లో ఇప్పుడు అల్లరి మూకలు హిందూ టీచర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. వారితో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నాయి. ఇప్పటికే 50 మంది ఉపాధ్యాయులు రాజీనామాలు చేశారు. నిజానికి ఈ సంఖ్�
గ్రేటర్ కాంగ్రెస్కు అనేక నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులే కనిపించకపోగా.. ఉన్న కొద్దిపాటి స్థానాల్లోనూ ప్యారాచూట్ నేతలు హస్తం పార్టీ కొంప ముంచుతున్నారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రె�
కరోనా ఉధృతి సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోం పద్ధతికే ఐటీ ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. బలవంతంగా ఆఫీస్కు రావాల్సిందేనని కంపెనీ ఆదేశిస్తే రాజీనామా చేస్తున్నారు. ఈ ఒరవడి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నది. �
ఇస్లామాబాద్: ప్రధాని పదవి కోల్పోయిన్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పాకిస్థాన్ తెహ్రీక్ పార్టీకి చెందిన సభ్యులు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప