కోరుట్ల పట్టణంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. హైదరాబాదులో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే
Pre-primary Centers | ఫ్రీ ప్రైమరీ కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ అంగన్వాడీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు గంగామణి డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ వృత్తిని సంరక్షించాలని ధర్మారం స్వర్ణకారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో
Special Teachers | తెలంగాణలోని ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో స్పెషల్ టీచర్లను నియమించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మాగనూరు మండల అధ్యక్షులు బాబు కోరారు.
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 11 వ పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జనవరి జీతాలను పాత నెల ప్రకారమే ఇవ్వాలని, ఆశుతోష్ మిశ్రా ఇచ్చ�
బోథ్ : బోథ్ నియోజకవర్గం పరిధిలో వాగులపై వంతెనలతో పాటు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కోరారు. ఈ మేర�
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్లో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల న
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి వెను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్
కామారెడ్డి : కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆలయాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ ఆలయ కమిటీల చైర్మన్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆలయాల అభివృద్ధికి �