ఉత్పత్తిని ఎప్పుడో ప్రారంభించిన రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారాన్ని (ఆర్ఎఫ్సీఎల్) ఇటీవల మళ్లీ ప్రారంభించి.. అదేదో తమ గొప్పతనంగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్రమోదీ వైఖరిపై తెలంగాణ సమాజం మండిపడుత
జైనుల కాలంలో నిర్మించిన కూకట్పల్లి రామాలయానికి శతాబ్దాల ఘనచరిత్ర ఉన్నది. ఆలయంలో నెలకొని ఉన్న శిలా శాసనాల ద్వారా ఇంతటి చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. 436 ఏండ్ల చరిత్ర కలిగి ఉన్న రామాలయ ప్రతిష్టను నగరం నలుమూ
హరిహరులకు భేదం లేదని చెప్పే దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట. కొండమీద గుహలో నరసింహుడు, ఆ చెంతనే హరుడు కొలువై
భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా.. శివాలయాన్ని కూడా అభివృద్ధి చేశారు
రోనాతో గడచిన మూడేండ్లుగా మూత పడ్డ వేసవి క్రీడా శిబిరాలు మళ్లీ కళను సంతరించుకోబోతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో వేసవి శిక్షణ శిబిరాలకు బల్దియా గ్రీన్ సీగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో శేరిలింగంపల్లి జోన్
యాదాద్రి దివ్యక్షేత్ర పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఆలయ ఏడు ద్వారాల్లో ఒక్కటైన ఉత్తర రాజగోపురానికి మంత్రి కొ�