తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తోటపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి శ్రీనివాస్ అనే యువుకులు గర్భిణీ కి రక్తదానం చేసి ప్రాణాలు నిలిపారు.
AP News | ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తి-తిరుపతి హైవేపై ఆదివారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు దగ్ధమయ్యింది. రేణిగుంట సమీపంలోకి రాగానే బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Elephants Attack | తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఏనుగుల (Elephants) హల్చల్తో రైతులు కంటిమీద కునుకు లేకుండా బెంబేలెత్తి పోతున్నారు.
స్విట్జర్లాండ్తో సమానంగా భారతీయ రైల్వే నెట్వర్క్ను అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. 53 శాతం రాయితీతో భారతీయ రైల్వే సేవలు అందిస్తున్నదని చెప్పారు.
Children's hospital | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగిది. తిరుపతిలోని రేణిగుంటలో ఉన్న కార్తిక అనే చిన్నపిల్లల దవాఖానలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి హాస్పిటల్ మొత్తానికి
రేణిగుంటలో త్వరలో బ్యాడ్మింటర్ అకాడమీ ప్రారంభం కానున్నది. అకాడమీ ప్రారంభం దిశగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత కిడాంబి శ్రీకాంత్కు...
అమరావతి : న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కొనసాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర సోమవారం 43వ రోజుకు చేరుకుంది. తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేణిగుంట నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. దాదాపు 42 రోజుల పాటు �
14న ఏపీ సీఎం బహిరంగ సభ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో సీఎం జగన్ ప్రచారానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 14న ఆయన చిత్తూర్ జిల్లా రేణిగుంటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నట్లు తెలిసింది.