కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి పలువిధాలుగా మోకాలడ్డుతున్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ఖాన్కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సీఎం విజయన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీ హో�
కారును పోలిన గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ మరోసారి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. గతంలో ఒకసారి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మరోసారి ఈసీకి గు�
స్పూన్లు తింటున్నావా అని డాక్టర్లు విజయ్ను అడిగారు. గత ఏడాదిగా తాను చెంచాలు తింటున్నట్లు అతడు చెప్పాడని డా. రాకేష్ ఖురానా మీడియాకు తెలిపారు. సుమారు రెండు గంటలపాటు సర్జరీ చేసి విజయ్ కడుపులో ఉన్న 62 స్టీల�
జిల్లాలో కాలువ గట్లను గుర్తించి వాటిల్లోని ఆక్రమణలను తొలగించాలని ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ సూచించారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిల్లో పూర్తిగా హారితహారం మొక్కలు నాటాలన�
జూబ్లీహిల్స్ లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్మీడియాలో పోస్టు చేసినందుకు ఐదుగురిపై సైబర్క్రైమ్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలను