చంచల్గూడ జైలులో ఓ రిమాండ్ ఖైదీ రీల్స్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. పాతబస్తీకి చెందిన అహ్మద్ జబ్రీ ఈనెల 11న దారి దోపిడీ కేసులో అరెస్టయి చంచల్గూడ జైలులో రిమాండ్ �
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న అదనపు ఎస్పీ భుజంగరావుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ లభించింది. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం ఈ నెల 31 వరకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల�