పాలిటెక్నిక్ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఉరితాడు బిగిస్తున్నది. ఈ ఏడాది పాలిటెక్నిక్ కోర్సుల్లో జరిగిన అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. దశాబ్దకాలంగా ప్రైవే ట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో రూ.14,900గా ఉన్న ట్యూ�
ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని బీజాపూర్ రహదారిపై ధర్నా చే�
పేద పిల్లల చదువుకు సర్కారు ప్రోత్సాహం కరువవుతున్నది. ఉపకారం వేతనం అందకుండా పోతున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే పైసా బాకీ లేకుండా చెల్లిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. ఈ విద్యాసంవత్సరం మ�
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులకు వరాల జల్లు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్లా �
అరకొర వనరులు, వసతులతో చాలాకాలంగా నడుస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జాతీయస్థాయిలో 15 ర్యాంకులు ఎగబాకి 2021-2022కి గాను 22వ స్థానం దక్కించుకున్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చే ‘ఎమర్జింగ్ ఎక్సలెన్సీ అవార్డు-2022’�
దీపావళి పండుగ వేళ డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు అందడంతో కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. బాన్సువ�
దీపావళి పండుగ వేళ డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు అందడంతో కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. బీటెక్కు గరిష్ఠ ఫీజును రూ.1.60 లక్షలుగా, కనిష్ఠ ఫీజును రూ.45 వేలుగా నిర్ణయించింది. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ�