అంగన్వాడీలను కాంట్రాక్ట్ పేరుతో ఏండ్లపాటు సేవలు చేయించుకుని సర్వీస్ క్రమబద్ధీకరించకుండా ఇప్పుడు కొత్తగా చేపట్టే నియామకాల్లో పాల్గొనాలని చెప్పడం సరికాదని హైకోర్టు హైకోర్టు అభిప్రాయపడింది.
Panchayat Secretaries | పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. 4 సంవత్సరాల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను, నిర్దేషించిన నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి,
నూతన సంవత్సరంలో పేద ప్రజల కల సాకారం కానుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మారేడ్పల్లిలోని న్యూ క్లబ్లో క్లబ్ అధ్యక్షుడు నోముల ప్రకాశ్రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ లీజు స్థలాల లబ్ధి
58 జీవో కింద ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో 58 జీవోపై స�
జీవో 58, 59 ప్రకారం ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసింది. స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువు తేదీ పొడిగించే అంశంపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని సంబంధిత అధ�
జిల్లాలో 58, 59 జీవో ప్రకారం స్థలాల రెగ్యులరైజేషన్ కోసం కొనసాగుతున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో ముగియనున్నది. బుధవారం వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 మండలాల నుంచి 9,308 దరఖాస్తులు