సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లిలో చాళుక్యుల కాలం నాటి వీరగల్లు విగ్రహాన్ని గుర్తించినట్టు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన వీరగల్లు విగ్రహ విశేషాలను వెల్లడించారు.
‘సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గుట్ట చరిత్రను ఆదివారం చేర్యాలలో మీడియాకు వివరాలను వెల్లడిస్తున్న డిస్కవరి మ్యాన్ రెడ్డి రత్నాకర్రెడ్డి. ‘కొమురవెల్లి మల్లన్న గుట్ట గతంలో ఆదిమానవుల ఆవాస ప్రాంతం.
నగామ జిల్లాకేంద్రంలోని ఏకశిల బీఈడీ కళాశాల ఆవరణలో బుధవారం వయోలిన్ ఆకృతిని పోలి ఉన్న ‘ది వాండరింగ్ వయోలిన్ మాంటిస్' అనే అరుదైన కీటకాన్ని గుర్తించినట్టు ప్రముఖ చరిత్రకారుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తె�
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గుట్ట (గజగిరిగుట్ట)ను రక్షిత ప్రాంతంగా గుర్తించాలని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకరెడ్డి కోరారు. బుధవారం ఆయన కొన్నె గుట్టను సందర్శించారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో అతి చిన్న తీర్థంకర విగ్రహంతోపాటు ధ్వజస్తంభ శాసనాన్ని గుర్తించినట్టు చరి త్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం �