ఖమ్మం వ్యవసాయ, వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లకు మిర్చి బస్తా లు పోటెత్తాయి. ఆదివారం సెలవు దినం కావడం.. సోమవారం మార్కెట్లలో క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలు, ఏపీ రాష్ట్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు సోమవారం ఎర్రబంగారం పోటెత్తింది. ఒక్క రోజే సుమారు 8వేల మిర్చి బస్తాలు విక్రయానికి వచ్చాయి. మార్కెట్కు పరిమితికి మించి మిర్చి రావడంతో వ్యాపారులు ఈ టెండర�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.40వేలు పలికింది. సీజన్ ప్రారంభంలో క్వింటాల్కు రూ.25వేలు ఉండగా క్రమంగా పెరుగుతూ ఇటీవల రూ.38వేలు పలికింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి రాకతో కళకళలాడుతోంది. డిసెంబర్ నుంచి కొత్త మిర్చి మార్కెట్కు వస్తోంది. సీజన్ ప్రారంభంలో 2వేల నుంచి 10వేల బస్తాల వరకు రాగా సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో వస్తున�
మిర్చి ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో రైతులు సంబురపడుతున్నారు. గురువారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చి క్వింటాల్ ధర రూ.23,500 పలికింది.