రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మిల్లులకు
అప్పగిస్తుంది. నిర్ణీత గడువు ఇచ్చి సేకరిస్తుంది. సూర్యాపేట జిల్లాలో 2022-23 యాసంగి సీజన్కు సంబంధించిన 2,57,849 మెట�
మనుషుల వెంట్రుకలు కాలుష్యాన్ని నివారించగలవని చెబుతున్నది బెల్జియంకు చెందిన డంగ్ డంగ్ అనే సంస్థ. ఈ సంస్థ మానవ వెంట్రుకల రీసైక్లింగ్, వ్యర్థ పదార్థాల పునర్వినియోగం వంటి వాటి కోసం పని చేస్తుంది.
వినూత్న పారిశ్రామిక విధానాలతో పెట్టుబలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణకు మరో భారీ పెట్టుబడి తరలివస్తున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్లో దేశంలోనే అతిపెద్ద సంస్థగా పేరుగాంచ�
‘రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ దేశాయ్ ఘనతన్యూఢిల్లీ, జూలై 26: కరోనా మహమ్మారి పర్యావరణానికీ ముప్పుగా మారింది. వాడి పారవేసే సర్జికల్ మాస్కులు, పీపీఈ కిట్లతో బయోమెడికల్ వ్యర్థాలు భారీగా పెరిగిపోయాయి. అవ�
దేశవ్యాప్తంగా చెడిపోయిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లతో పాటు వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించి అందమైన ఒలింపిక్ పతకాలుగా మలిచి ఔరా! అనేలా చేసింది. దేశ ప్రజలను భాగస్వాములుగా చేసి ఒలింపిక్స్ కోసం 5,000 బ�
స్వచ్ఛ హైదరాబాద్ దిశగా.. నాగోలు ఫతుల్లాగూడలో రీ సైక్లింగ్ ప్లాంట్ నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ నిత్యం 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ 95% మేర పునర్వినియోగం ఫుట్పాత్, ఫ్లోరింగ్ నిర్మ�