జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనంగా మారిన సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల నియామకం దందాకు తాత్కాలికంగా తెరపడింది. దళారుల కొలువుల దందాపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. �
పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ కేబినెట్లోని మరో మంత్రి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడి చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో (Madhyamgram) రిక్రూట్మెంట్ కుంభకోణానికి (Recruitment Scam) సంబంధించి ఆహార
Madhya Pradesh | మధ్యప్రదేశ్ ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గ్రూప్-2, గ్రూప్-4(పట్వారీ) ఉద్యోగ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పేందుకు ఆధారాలు లభ్య�
TCS Job's Scam | పేరొందిన ఐటీ సంస్థ టీసీఎస్’లో ఉద్యోగాల పేరిట రూ.100 కోట్ల డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో నలుగురు ఉద్యోగులపై సంస్థ యాజమాన్యం వేటు వేసింది.
Recruitment Scam | ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏండ్లకేండ్లు ఎదురుచూశారు. చివరకు 2021లో సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. వేల మంది సంబురంగా దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూ కోసం రావాలంటూ 890 మందితో కూడిన మెరిట్ జాబితాను ప్రభుత్�
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ స్కామ్ బయటపడింది. సబ్ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ కమిషన్ నియామకాల్లో భారీగా అవకతవకలు వెలుగుచూశాయి. దీంతో అవకతవకలు జరిగినట్టు గుర్తించిన అన్�