కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన తన తాజా చిత్రం ‘భైరతి రంగల్' ప్రమోషన్స్లో బిజీగా ఉన్నా�
కలుషితాహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 23 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనపై ఉన్నతస్థ�
సీనియర్ తమిళ నటుడు చారుహాసన్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నయ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. చారుహాసన్ వయసు 93ఏండ్లు. అగ్రనటుడు కమల్హాసన్కి ఆయన స్వయానా అన్నయ్య. నటి సుహాసినికి
గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న సినీనటుడు ఆర్. నారాయణమూర్తిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం పరామర్శించి ధై ర్యం చెప్పారు.
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్నా యత్నానికి పా ల్పడి చికిత్స పొందుతూ ఈ నెల 7న మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, సివిల్ ఎస్సై టీఎస్, ఏపీ వెల్ఫేర్ బృంద
గురుకుల పాఠశాల వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలల ఆర్సీవో సత్యనారాయణరెడ్డితో కలిసి ఘటనకు సంబంధించిన వివరాల�