హైదరాబాద్ నగరమంటే రియల్ సందడి. గల్లీ మొదలు కార్పొరేట్ కార్యాలయాల వరకు రియల్టర్లు.. మార్కెటింగ్ ఏజెంట్లతో పాటు సాధారణ యువకుడు సైతం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఉపాధి మార్గంగా మలుచుకున్నాడు.
రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై అభిషేక్రెడ్డి కథనం మేరకు.. హైదరాబాద్లోని నాగోల్కు చెందిన విఠలాచారి (54) నవాబ్పేట �
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా ప్రకటనలు జారీచేస్తూ మారెటింగ్ కార్యకలాపాలు నిర్వహించే స్థిరాస్తి వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని రెరా కార్యదర్శి పీ యాదిరె�
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమాచారం ఏజెంట్ల ద్వారా ప్రతి గడపకు చేరుతుందని, ఈ నేపథ్యంలో ఏజెంట్లు సరైన సమాచారాన్ని అందించి కొనుగోలుదారులు మోసాలకు గురి కాకుండా చూడాలని రెరా చైర్మన్ ఎన్ సత్యనారా
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో వివాదాస్పద భూమిలో అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. బుధవారం డీఎల్పీవో సతీశ్రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోల�