వినయ విధేయ రామ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చెర్రీ.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయ�
టాలీవుడ్లో శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం �
డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ (Tollywood) హీరో రాంచరణ్ (Ram Charan) తో 15 (RC15) వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది.
సినీ సెలబ్రిటీలు వాడే ఏ వస్తువైన అభిమానులకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. వారి బట్టలు, బ్యాగులు, వాచ్లు,క్యాప్లు ఇలా ప్రతీ దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాటి ధరలు తెలుసుకుంటూ ఉంటారు. ధర తెలిస�
రామ్ చరణ్ (Ramcharan), శంకర్ (Shankar) సినిమా అత్యంత వైభవంగా చిరంజీవి (Chiranjeevi), రణ్ వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హైదరాబాద్ లో మొదలైంది. తాజాగా విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ కోసం పెట్టిన ఖర్చుకు సంబంధించిన ఓ గాసిప్ హల్ చల్ చే�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విజనరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా చిత్రంగా దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మించనుండగా, ఇందులో క�
సౌత్ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకులలో శంకర్ ఒకరు.ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒకే ఒక్కడు నేపథ్యంతో సాగే పొలిటిక్ డ్�
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) టాలీవుడ్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి ఇండస్ట్రీ స�
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో వకీల్ సాబ్ హీరోయిన్ మరో కీ రోల్ చేస్తుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
కొద్ది రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక దిగ్గజం శంకర్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని అఫీషియల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధ�
రాంచరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో ఆర్ సీ 15 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.