దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యాయి. వరుసగా నాలుగోసారి రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్ వర్గాలను రుచించలేదు. ఒక దశలో 800 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స�
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులు లోనుకావచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీరేట్లపై రిజర్వు బ్యాంక్ తీసుకునే నిర్ణయం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు
Interest Rates | దాదాపు రెండేండ్ల నుంచి పెరుగుతూ వచ్చిన వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం లేదని, గరిష్ఠ వడ్డీ రేటుపై ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేయడానికి ఇదే చివరి ఛాన్స్ అని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చే
ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వుబ్యాంక్ తీసుకున్న అనూహ్య నిర్ణయం స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. మార్కెట్లో నగదు చలామణిని తగ్గించడానికి సీఆర్ఆర్ను పెంచడం మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా సెల్ల
రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తగ్గించే వీలుందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సోమవారం అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ఇప్పటికే తగ్గడం మొదలైందని, వినియోగదారుల ధరల సూచీ ఆ�
న్యూఢిల్లీ, మే 18: పలు అంతర్జాతీయ తుఫానులు కలసి చుట్టుముట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రిజర్వ్బ్యాంక్ హఠాత్తుగా రేట్లను పెంచినట్టు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్ వెల్లడిస్తున్నాయి. ష
సెన్సెక్స్ 1,016 నిఫ్టీ 293 పాయింట్ల లాభం రూ.4 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, డిసెంబర్ 8: వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చింది. గత కొన�