ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులను నిరాకరించడం చాలా సంతోషకరమని, అయితే ఇందులో కాంగ్రెస్ చేసిందేమీ లేదని సామాజిక కార్యకర్త, ఎన్జీటీ పిటి�
కృష్ణానది నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ స్కెచ్ వేసింది. కృష్ణానదిని చెరబట్టి 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో ఏకంగా 18 కిలోమీటర్ల భారీ కాల్వ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పథకం రచిస్తున్నది.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంగమేశ్వరం వద్ద పర్మిషన్ లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతుంటే నాటి సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని, ఇప్పుడు ఇదే జిల్లా నుంచి సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి రాయలసీమ ఎత్తిపోతలను అడ్డుకో�
ప్రాజెక్టులన్నింటినీ కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువెళ్లండి కేంద్రానికి బండి సంజయ్ లేఖ తెలంగాణ బీజేపీ ఎంపీ నోట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదన సీమ ఎత్తిపోతల పథకం 50% పూర్తయిందని అంగీకారం కేంద్రం ఎందుకు ఆపలే�
కేంద్ర జల్శక్తి మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ‘రాయలసీమ’తో రాష్ర్టానికి అన్యాయంపై వివరణ నీటి పంపకాల్లో అన్యాయం జరుగకుండా చూస్తాం సీఎంకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ వారంలో నివేదిక