Child Dies | వేడినీళ్లు మీదపడి కాలిన గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి చనిపోయాడు. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ శివపూరికాలనీకి చెం
పెళ్ళి చేసుకుంటానని నమ్మించి యువతుల కుటుంబ సభ్యుల వద్ద అందిన కాడికి దోచుకుని కనిపించకుండా తిరుగుతున్న నిత్య పెళ్ళి కొడుకు మీద రాయదుర్గం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
తాను పనిచేసిన రెస్టారెంట్ నుంచి తీసేశారని కక్షపెంచుకున్న ఓ యువకుడు మరో స్నేహితుడితో కలిసి బొమ్మ పిస్తోల్తో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తె