కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. గురువారం చాంబర్లో ఆమె జోనల్ కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
హైదరాబాద్: ప్రతిభ కల్గిన మెరికల్లాంటి ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ చేతు�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గురుకుల విద్యార్థి రవికిరణ్.. జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో మెరిశాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ టోర్నీలో రవికిరణ్ జావెలిన్ త్రోలో కంచు మోత మోగించాడు
చదువుల్లోనే కాదు ఆటల్లోనూ అదరగొడుతున్నారు. సీఎం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన గురుకులాలు వెలుగు దివ్వెలుగా విరాజిల్లుతున్నాయి. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తూ వారి ప్రతిభ�
సత్తాచాటిన గురుకుల పాఠశాల విద్యార్థులు హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు సంచలనం సృష్టించారు. చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ సత్తాచాటుతామని నిరూపించారు. నార్మం�
ఎస్జీఎఫ్ఐ అథ్లెటిక్స్ టోర్నీలో తొమ్మిది పతకాలు హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా జరిగిన 65వ ఎస్జీఎఫ్ఐ జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో రాష్ట్ర గురుకుల విద్యార్థులు అదరగొట్టారు. ఫ్రాన్స్లో
సంజయ్, రవికిరణ్, సారా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నైజం’ (‘ట్రూత్ ఆఫ్ లైఫ్' ఉపశీర్షిక) చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. కోన రమేష్ దర్శకత్వంలో కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, సత్యనారాయ�