కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని, కమీషన్ పెంచాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్బాబు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని శుక్�
మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలన్న తొందరలో కొత్తగా సాఫ్ట్వేర్ను రూపొందించిన ప్రభుత్వం.. దాని వినియోగంపై రేషన్ డీలర్లకు ముందస్తుగా అవగాహన కల్పించలేదు. తెలియక పొరపాటుగా ఆపరేట్ చేసినా సరిది
రేషన్ డీలర్లు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర సర్కారు పరిష్కరించడంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రూ.200 కమిషన్ను రూ.900లు చేయడం, ఇప్పుడు మళ్లీ రూ.1,400లకు పెంచడం
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు సమ్మెకు దిగారు. దీంతో రేషన్ దుకాణాలు మూతపడ్డాయి. ఈ నెల మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు సరఫరా కావాల్సిన రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది.
సీఎం కేసీఆర్ బీసీల పక్షపాతి అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు.