ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, పెన్షన్ మంజూరు వంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ �
ఉగాది(ఈ నెల 30) నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని సివిల్ సప్లయ్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం దక్కన్ ఫ్యాక్టరీ గెస్ట్హౌస్లో ఆదివారం �
రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యమంటూ ఒకసారి, ఉగాది నుంచి సన్నబియ్యమంటూ మరోసారి, లేదులేదు ఫలానా రోజు నుంచి అంటూ ఇంకోసారి రాష్ట్ర మంత్రులు ప్రకటనలమీద ప్రకటనలు గుప్పించారు.
రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీపై స్పష్టత కరువైంది. దసరా, సంక్రాంతి అంటూ సర్కారు గడువు పొడగిస్తున్నదే తప్ప సన్నబియ్యం మాత్రం పంపిణీ చేయడం లేదు. సంక్రాంతి నుంచి పంపిణీ చేస్తామని గతంలో ప్రకటించిన �
రేషన్కార్డుదారులు ఈ -కేవైసీ చేయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ నుంచి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్�
న్యూఢిల్లీ : ఒకే దేశం ఒకే రేషన్ కార్డు (వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్) స్కీమ్ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఇశాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. దానికి జూలై 31వ తేదీని డెడ్లైన్గా ఫిక్స్
ఉచిత బియ్యం| రేషన్కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేషన్ షాపుల్లో బియ్యం ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా